హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ - జంబ్లింగ్ విధానానికి నో

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (12:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోమారు గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పాత విధానంలోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
కళాశాలల్లో ప్రాక్టికల్స్ పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ పరీక్షలు ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే నెల 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అయితే, గతంలో ప్రటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఈ నెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించాల్సి వుంది. కాగా, ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1400 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 900 ప్రయోగశాలలను సిద్ధం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments