Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై జేసీ నిర్ణయం తీసుకుంటారు : హైకోర్టు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, టిక్కెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, సినిమా టిక్కెట్ల ధలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. పాత పద్దతిలోనే టిక్కెట్లు అమ్మాలు జరగాలని ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తెలిపింది.
 
అయితే, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచన చేసింది. ఈ టిక్కెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments