Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై జేసీ నిర్ణయం తీసుకుంటారు : హైకోర్టు

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (12:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ ధరల పెంపు, ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. అంతేకాకుండా, టిక్కెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయాలన హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, సినిమా టిక్కెట్ల ధలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుని వైకాపా ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ కొట్టివేసింది. పాత పద్దతిలోనే టిక్కెట్లు అమ్మాలు జరగాలని ఈ సందర్భంగా సింగిల్ జడ్జి తెలిపింది.
 
అయితే, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టిక్కెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని సూచన చేసింది. ఈ టిక్కెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

ఫస్ట్ టైమ్ హరుడు తో మాస్ చిత్రం చేశా : హీరో వెంకట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments