Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ సీఐడీకి కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 26 మే 2022 (16:47 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణతో పాటు మిగిలిన పిటిషనర్లపై తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఏపీ సీఐడీ పోలీసులు మంత్రి నారాయణతో పాటు.. లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు తదితరులపై కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనకు స్థానికంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సీఐడీ అధికారులను ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదావేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments