Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ సీఐడీకి కోర్టు ఆదేశం

Webdunia
గురువారం, 26 మే 2022 (16:47 IST)
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణతో పాటు మిగిలిన పిటిషనర్లపై తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ సీఐడీ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు ఏపీ సీఐడీ పోలీసులు మంత్రి నారాయణతో పాటు.. లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులు తదితరులపై కేసు నమోదు చేసింది. 
 
ఈ కేసులో నారాయణను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఆయనకు స్థానికంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి చర్యలను నిపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు... పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సీఐడీ అధికారులను ఆదేశించింది. అలాగే, ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదావేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments