Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కారుకు షాక్ - సౌర విద్యుత్ ధరపై వివరణ కోరన హైకోర్టు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (19:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సౌర విద్యుత్ కొనుగోళ్ళ ధరపై వివరణ ఇవ్వాలని సోమవారం ఆదేశాలు జారీచేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడంపై సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఎక్కువ ధరకు సౌర విద్యుత్‌ను ఎందుకు కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందో వివరించాలని నోటీసులో ప్రశ్నించింది. 
 
గతంలో సెకి నుంచి భారీ ఎత్తు సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి ఏపీ ఈఆర్సీ కూడా సమ్మతం తెలిపింది. అయితే, అధిక ధరకు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ఆరోపించారు. అయినప్పటికీ వీరి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సోలార్ పవర్ కొనుగోళ్ళల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్నది సీపీఐ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఏపీ సర్కారుకు నోటీసులు జారీచేసింది. ఎక్కువ ధర చెల్లించి సౌర విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments