Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (19:06 IST)
ఏపీలోని సర్కారు పేదలకు శుభవార్త చెప్పింది. పేదలందరికీ ఇళ్లు పథకం లబ్దిదారులకు మొత్తం 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి గానూ రూ. 35 వేల అదనపు రుణాన్ని తీసుకునేందుకు అనుమతిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 
 
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ఇలాంటి నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments