Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు పచ్చజెండా

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (14:40 IST)
ఈ నెల 12వ తేదీ నుంచి అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టాదలచిన మహా పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. పరిమిత ఆంక్షలతో రైతులు పాదయాత్రను చేసుకోవచ్చని తెలిపింది. అదేసమయంలో పోలీసులకు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైతులు దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ పోలీసులను కూడా హైకోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఈ మహా పాదయాత్ర చేయడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అనుమతి నిరాకరిస్తూ గురువారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఈ నేపథ్యంలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ఈ పిటిషన్ దాఖలైంది. రైతులు వేసిన పిటిషన్‌ను శుక్రవారం మొదటి కేసుగా విచారణకు స్వీకరించి పరిమిత ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments