Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంత‌కీ హైకోర్టు త‌ర‌లుతోందా? కొత్త భ‌వ‌నం ఎందుకు?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (09:54 IST)
ఏపీలో మూడు రాజ‌ధానుల కాన్సెప్ట్ ఎపుడు అమ‌లు అవుతుంద‌నేది అంద‌రికీ మిస్ట‌రీగా మారుతోంది. ఒక ప‌క్క ప‌రిపాల‌నా రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి విశాఖ‌కు త‌ర‌లడం లేదు. మ‌రో ప‌క్క న్యాయ రాజ‌ధాని క‌ర్నూలుకు ఇంకా త‌ర‌ల‌నే లేదు. పైగా, ఇపుడున్న అమ‌రావ‌తి హైకోర్టులో అద‌న‌పు భ‌వ‌నాల నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచారు.

హైకోర్టు ప్రాంగణంలో రూ.29.40 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించేందుకు ఏఎంఆర్డీయే టెండర్లు పిలిచింది. 14కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల చాంబర్లు తదితరాల కోసం సుమారు 76,000చదరపు అడుగుల బిల్టప్‌ ఏరియాతో ఇది రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతానికి జీ+3 అంతస్థులతో నిర్మించనున్న ఈ భవనాన్ని భవిష్యత్తులో అవసరమైతే జీ+5కు విస్తరించేందుకు అనువుగా పునాదులు వేయనున్నారు.

ఈ భవంతి నిర్మాణానికి సంబంధించిన టెండర్‌ కం రివర్స్‌ ఆక్షన్‌ టెండర్లను తగిన అర్హతలున్న సంస్థలు 16నుంచి వచ్చే నెల 1లోపు దాఖలు చేయాలి. కాగా, రాజధాని గ్రామాల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఏఎంఆర్డీయే చేపట్టింది. సుమారు రూ.5.32 కోట్ల అంచనా వ్యయంతో 2 టెండర్లను ఆహ్వానించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వరాష్ట్రంలో డిపాజిట్ కోల్పోయిన జోకర్... : ప్రకాష్ రాజ్‌పై నిర్మాత వినోద్ కుమార్ ఫైర్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం