Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసిన బాబు - అందుకే ప్రజలకు కష్టాలు : ఆళ్ళనాని

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (16:10 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా అప్పులు చేసిన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ ఆర్థిక నిపుణులతో పాటు.. విపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నారు. కానీ, ఏపీ మంత్రి ఆళ్ళ నాని మాత్రం ఎదురుదాడికి దిగారు. 
 
ఐదేళ్ళపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు గుప్పించారు. 
 
అంతేకాకుండా ప్రభుత్వంపై కావాలని విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు అండ్ కో తొత్తులు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. టీడీపీ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్‌గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని మంత్రి మంత్రి ఆళ్ల నాని విమర్శలు చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments