Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ సర్కారు... కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలివ్వాలంటూ ఆర్డర్

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (12:27 IST)
ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలోని షాకిచ్చింది. కొత్త వేతన స్కేలు ప్రకారం వేతనాలు ఇవ్వాలంటూ తాజాగా ఆదేశాలు జారీచేసింది. అంటే.. ఇటీవల ఏపీ సర్కారు ప్రకటించిన కొత్త పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) ప్రకారమే జీతాలు ఇవ్వనుంది. దీంతో వచ్చే నెల నుంచి ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు అందనున్నాయి. 
 
నిజానికి ఈ పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని వారు నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల ఆందోళలను కనీసం పట్టించుకోకుండా కొత్త వేతనాన్ని వచ్చే నుంచి ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు మరింత ఆగ్రహానికి లోనవుతున్నారు. 
 
మరోవైపు, ప్రభుత్వం జారీచేసిన పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారుతోంది. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించి అరెస్టులు చేయిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments