Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం పిలుపు - ఢిల్లీకి ఏపీ గవర్నర్.. సర్కారుకు గుబులు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (09:49 IST)
కేంద్రం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం హస్తిన పర్యటనకు వెళుతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. 
 
గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే గవర్నర్ల సదస్సుకు బిశ్వభూషణ్ హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని గవర్నర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు గవర్నర్ రానున్నారు.   
 
గవర్నర్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ఏపీ ప్రభుత్వం గుండెల్లో గుబులు మొదలైంది. ఏపీ సర్కారు చేస్తున్న అన్ని రకాల రుణాల ఒప్పందాల్లో గవర్నర్ పేరును ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ఇది పెద్ద వివాదాస్పదంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments