Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంఘటనపై గవర్నర్ బిశ్వభూష‌ణ్ దిగ్భ్రాంతి

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (19:46 IST)
భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఆర్మీహెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ, తమిళనాడులో కుప్పకూలిన సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, సిబ్బంది, కొందరు కుటుంబ సభ్యులు మొత్తం కలిసి 14 మంది ఉండగా, రావత్ తో సహా 13 మంది మృతి చెందారు. 
 
 
కూనూరు నుంచి విల్లింగ్టన్‌ ఆర్మీ బేస్‌కు వెళ్తున్న ఈ  ఎంఐ సిరీస్‌ హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు కూలి పోయింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన గవర్నర్  తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments