Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యంపై పన్ను రేట్లను సవరించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:11 IST)
ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు మండిపోతున్నాయి. పైగా త‌లో ర‌కం కొత్త పేర్ల‌తో బ్రాండ్లు వ‌చ్చేశాయి. వీటిపై పన్నులు భారీగా ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు, ముఖ్యంగా మ‌ద్యం ప్రియులు మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇపుడు మ‌ళ్ళీ మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌లో మార్పులు చేస్తూ, రాష్ట్ర అబ్కారీ శాఖ జీవో జారీ చేసింది.


రూ.400 లోపు ఉన్న బ్రాండ్ల కేసుకు 50% మేర వ్యాట్‌, రూ.400-2,500 మద్యం కేసుకు 60%, రూ.2,500-3,500 వరకు 55%, రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45% వ్యాట్‌ వసూల్‌కు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ రూ.200 కంటే తక్కువున్న కేసుపై 50%, రూ.200 ఎక్కువ ఉంటే బీర్‌ కేసుపై 60% వ్యాట్‌ వసూలు చేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments