Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టు లెక్చర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్ సర్కారు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్చకు వేతన స్కేలును పెంచుతున్నట్టు వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. 
 
అయితే, ఈ పెంపు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు వెల్లడించారు. మరోవైపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments