Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టు లెక్చర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్ సర్కారు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్చకు వేతన స్కేలును పెంచుతున్నట్టు వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. 
 
అయితే, ఈ పెంపు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు వెల్లడించారు. మరోవైపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 

సంబంధిత వార్తలు

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

తర్వాతి కథనం
Show comments