Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంట్రాక్టు లెక్చర్లకు శుభవార్త చెప్పిన సీఎం జగన్ సర్కారు

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2022 (09:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చర్చకు వేతన స్కేలును పెంచుతున్నట్టు వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. 
 
అయితే, ఈ పెంపు కూడా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు వెల్లడించారు. మరోవైపు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments