ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా నిర్వహించే పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం 11 పేపర్లతో నిర్వహించే ఈ పరీక్షను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. అంటే టెన్త్ పబ్లిక్ పరీక్షా పేపర్ల సంఖ్యను ఆరుకి కుదించింది. ఈ కొత్త పరీక్షా విధానం వచ్చే యేడాది నుంచి అమల్లోకిరానుంది. 
 
జాతీయ స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర సిలబస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం కొత్త పరీక్షా విధానానికి ఆమోదముద్రవేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments