Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (20:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి యేటా నిర్వహించే పదో తరగతి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుతం 11 పేపర్లతో నిర్వహించే ఈ పరీక్షను ఇకపై ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. అంటే టెన్త్ పబ్లిక్ పరీక్షా పేపర్ల సంఖ్యను ఆరుకి కుదించింది. ఈ కొత్త పరీక్షా విధానం వచ్చే యేడాది నుంచి అమల్లోకిరానుంది. 
 
జాతీయ స్థాయిలో అనేక ప్రవేశ పరీక్షలతో పాటు నీట్ పరీక్షలు సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా జరుగుతున్నాయి. ఆ స్థాయిలోనే రాష్ట్ర విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఏకైక లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాష్ట్ర సిలబస్ ఆధారంగా జరిగే పరీక్షా విధానాన్ని మార్చాలని జగన్ సర్కారు గతంలో నిర్ణయించిన విషయం తెల్సిందే. దీనిపై సుధీర్ఘ కసరత్తు చేసిన ప్రభుత్వం కొత్త పరీక్షా విధానానికి ఆమోదముద్రవేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments