Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంసెట్ ఫలితాలు... ఇంజనీరింగ్‌లో పినిశెట్టి.. మెడికల్‌లో స్వాతికి ఫస్ట్ ర్యాంకు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (12:25 IST)
ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి  ఛైర్మన్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్టి రవితేజకు మొదటి ర్యాంకు రాగా, మెడికల్‌లో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకు వచ్చింది. 
 
ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య ఈ పరీక్షను నిర్వహంచగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 282901 మంది విద్యార్థనీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను విద్యార్థులకు నేరుగా ఎస్ఎంఎస్‌ల ద్వారా మొబైల్ ఫోనుకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments