Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంసెట్ ఫలితాలు... ఇంజనీరింగ్‌లో పినిశెట్టి.. మెడికల్‌లో స్వాతికి ఫస్ట్ ర్యాంకు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (12:25 IST)
ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి  ఛైర్మన్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్టి రవితేజకు మొదటి ర్యాంకు రాగా, మెడికల్‌లో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకు వచ్చింది. 
 
ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య ఈ పరీక్షను నిర్వహంచగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 282901 మంది విద్యార్థనీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను విద్యార్థులకు నేరుగా ఎస్ఎంఎస్‌ల ద్వారా మొబైల్ ఫోనుకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments