Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంసెట్ ఫలితాలు... ఇంజనీరింగ్‌లో పినిశెట్టి.. మెడికల్‌లో స్వాతికి ఫస్ట్ ర్యాంకు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (12:25 IST)
ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి  ఛైర్మన్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో పినిశెట్టి రవితేజకు మొదటి ర్యాంకు రాగా, మెడికల్‌లో వెంకట సాయి స్వాతికి తొలి ర్యాంకు వచ్చింది. 
 
ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య ఈ పరీక్షను నిర్వహంచగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 282901 మంది విద్యార్థనీ విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఫలితాలను విద్యార్థులకు నేరుగా ఎస్ఎంఎస్‌ల ద్వారా మొబైల్ ఫోనుకు సమాచారాన్ని చేరవేశారు. అలాగే, ఈ నెల 10వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments