Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల సమయం మార్పు.. టీ ఎంసెట్‌కు సర్వం సిద్ధం

Webdunia
ఆదివారం, 8 మే 2016 (08:47 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ పరీక్ష ఫలితాల విడుదల సమయంలో మార్పు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 9వ తేదీన నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఉన్నందున ఈ మార్పు చేసినట్టు చెప్పారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు 9న విశాఖలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెలువరించినున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు.. తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ రమణారావు తెలిపారు. ఈ నెల 15న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, అగ్రికల్చరల్‌ ప్రవేశ పరీక్ష జరగనుంది. అదే రోజున కీ విడుదల చేస్తామని.. ఫలితాలను 27న వెల్లడిస్తామని రమణారావు తెలిపారు. జూన్‌ 20 లోపు మొదటి విడత, రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని వివరించారు. జులై మొదటి వారంలో ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments