Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.లక్షల్లో వేతనాలు తీసుకునే ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?

Webdunia
సోమవారం, 31 జనవరి 2022 (18:42 IST)
లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. టీచర్లు వారి పిల్లలను వారే పాఠాలు చెప్పే స్కూళ్ళలో ఎందుకు చదివించడం లేదని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం టీచర్ల పిల్లలు మాత్రం ప్రైవేటు స్కూళ్ళలలో విద్యాభ్యాసం చేస్తుంటారని అన్నారు. 
 
ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, వారు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. సీఎం జగన్ గురించి టీచర్లు వాడిన భాష సరైనది కాదన్నారు. టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments