Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి మతి లేదు... ఆయన మా శత్రువు: ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు (Video)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయి

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయిలో కె.ఈ. క్రిష్ణమూర్తి మండిపడ్డారు. 
 
ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తుంటే మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం జరుగుతున్న పరిణామాలపై ఎవరినీ అడిగి తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయమని, బిజెపితో మాకు విబేధాలు లేవని.. మోడీనే మాకు శత్రువన్నారు కె.ఈ.క్రిష్ణమూర్తి. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments