Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి మతి లేదు... ఆయన మా శత్రువు: ఉపముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు (Video)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయి

Webdunia
మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:34 IST)
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు ఎపి ఉప ముఖ్యమంత్రి కె.ఈ.క్రిష్ణమూర్తి. ఎపి అల్లకల్లోలంగా మారుతోంది. హోదా కోసం పోరాటం ఉధృతమవుతోంది. అయినాసరే కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. మోడీకి మతే లేదు.. కనీస ఆలోచన అస్సలు లేదు అంటూ తీవ్రస్థాయిలో కె.ఈ. క్రిష్ణమూర్తి మండిపడ్డారు. 
 
ముఖ్యమంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తుంటే మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. కనీసం జరుగుతున్న పరిణామాలపై ఎవరినీ అడిగి తెలుసుకోకపోవడం బాధాకరమైన విషయమని, బిజెపితో మాకు విబేధాలు లేవని.. మోడీనే మాకు శత్రువన్నారు కె.ఈ.క్రిష్ణమూర్తి. వీడియో చూడండి... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments