Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీకి వంగివంగి పాదాభివందనం చేయబోయిన సీఎం జగన్... ప్రధాని ఏం చేశారంటే?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు తిరుమల తిరుపతి దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ప్రధాని విమానం నుంచి కిందికి దిగగానే గులాబీల బొకేతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత ఆయనకు వంగి వంగి పాదాభివందనం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇది గమనించిన ప్రధాని వద్దని వారిస్తూ ఆయన భుజం తట్టారు. ఐతే సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అలాగే చేయబోగా మళ్లీ ప్రధానమంత్రి వారించారు. 
 
ఏదేమైనా పెద్దవారు వచ్చినప్పుడు ఇలా నమస్కారం చేయడం చిన్నవాళ్లకు మామూలే కదా. ఇది మన తెలుగు సంప్రదాయం కూడాను. పెద్దలను గౌరవించవలెను అన్నది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పే మాట కనుక సీఎం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి నమస్కారం చేయబోయారు. పీఎం వద్దనడంతో వెనక్కి తగ్గారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments