మోదీకి వంగివంగి పాదాభివందనం చేయబోయిన సీఎం జగన్... ప్రధాని ఏం చేశారంటే?

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (13:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు తిరుమల తిరుపతి దర్శించుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చారు. ప్రధాని విమానం నుంచి కిందికి దిగగానే గులాబీల బొకేతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. 
 
ఆ తర్వాత ఆయనకు వంగి వంగి పాదాభివందనం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇది గమనించిన ప్రధాని వద్దని వారిస్తూ ఆయన భుజం తట్టారు. ఐతే సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి అలాగే చేయబోగా మళ్లీ ప్రధానమంత్రి వారించారు. 
 
ఏదేమైనా పెద్దవారు వచ్చినప్పుడు ఇలా నమస్కారం చేయడం చిన్నవాళ్లకు మామూలే కదా. ఇది మన తెలుగు సంప్రదాయం కూడాను. పెద్దలను గౌరవించవలెను అన్నది మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్పే మాట కనుక సీఎం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి నమస్కారం చేయబోయారు. పీఎం వద్దనడంతో వెనక్కి తగ్గారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments