Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కొక్కరూ మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? సీఎం జగన్ ప్రశ్న

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (13:37 IST)
వైకాపా నేతలను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కౌంటరిచ్చారు. ఆయన బుధవారం మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికి, ఎవరికీ అన్యాయం జరగకుండా అభివృద్ధి చేసుకుందామని మూడు రాజధానుల ఏర్పాటు ఆలోచన చేసినట్టు చెప్పారు. 
 
అయితే, కొందరు నేతలు మూడు రాజధానులు కాదు.. మూడు పెళ్ళిళ్లతో అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని పరోక్షంగా జనసేన చీఫ్ పవన్‌పై మాటలు స్పందించారు. ఏకంగా టీవీల ముందుకు వచ్చి మూడు వివాహాలు చేసుకోమని చెపుతున్నారన్నారు. 
 
చెప్పులు చూపిస్తూ, దారుణమైన భాషలో తిడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వాళ్లా మన నాయకులని విరక్తి కలుగుతున్నట్టు జగన్ చెప్పారు. వీధి రౌడీలు కూడా ఇలాంటి భాష మాట్లారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్కొక్కరు మూడేసి పెళ్లిళ్లు చేసుకుంటుంటే మన అక్కా చెల్లెళ్లు, మన ఆడపడుచులు ఏమైపోతారని జగన్ ప్రశ్నించారు. పెళ్ళి చేసుకుని ఐదారు సంవత్సరాలు కాపురం చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి విడాకులు తీసుకుంటే సమాజంలో మహిళల పరిస్థితి ఏమైపోతుందని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments