Webdunia - Bharat's app for daily news and videos

Install App

21 నుంచి ఏపీ సీఎం జగన్ దంపతుల లండన్ పర్యటన

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (09:21 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు ఈ నెల 21వ తేదీ నుంచి లండన్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న తమ కుమార్తెను చూసేందుకు వెళుతుంటారు. పైగా, ప్రతి యేటా సీఎం జగన్ దంపతులు లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. ఇపుడు మరోమారు జగన్ దంపతులు లండన్‌కు వెళుతున్నారు. 
 
తన భార్య భారతీ రెడ్డితో కలిసి ఆమె ఈ నెల 21వ తేదీన లండన్‌కు బయలుదేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్‌లో గడుపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వారి వ్యక్తిగతం. గత యేడాది జగన్ కుమార్తె డిగ్రీ పట్టా తీసుకున్నారు. ఆ సమయంలో కూడా వారిద్దరూ లండన్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. గతా, ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2019 నుంచి జగన్ దంపతులు క్రమం తప్పకుండా లండన్ పర్యటనకు వెళుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments