Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాకు ఏపీ సీఎం జగన్.. మేకపాటికి నివాళులు

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:36 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకున్నారు. అక్క‌డ దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డి భౌతిక‌కాయానికి నివాళులు ఆర్పించారు. మేకపాటి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటారు.
 
మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌రువాత మధ్యాహ్నం ఒక‌టిన్న‌ర గంట‌ల‌కు తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న మేక‌పాటి గౌతం రెడ్డి సోమ‌వారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
కాగా, గౌతం రెడ్డి మృత‌దేహాన్ని హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏపీకి త‌ర‌లించారు. ఈరోజు ఉద‌యం నెల్లూరు నుంచి ఉద‌య‌గిరి వ‌ర‌కు అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments