Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాకు ఏపీ సీఎం జగన్.. మేకపాటికి నివాళులు

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (12:36 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉద‌యం 11 గంట‌ల‌కు ఉద‌య‌గిరిలోని మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సెన్సెస్ కాలేజీకీ చేరుకున్నారు. అక్క‌డ దివంగ‌త మేక‌పాటి గౌతం రెడ్డి భౌతిక‌కాయానికి నివాళులు ఆర్పించారు. మేకపాటి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొంటారు.
 
మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు ముగిసిన త‌రువాత మధ్యాహ్నం ఒక‌టిన్న‌ర గంట‌ల‌కు తిరిగి తాడేప‌ల్లికి చేరుకుంటారు. ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా ప‌నిచేస్తున్న మేక‌పాటి గౌతం రెడ్డి సోమ‌వారం రోజున గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
 
కాగా, గౌతం రెడ్డి మృత‌దేహాన్ని హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏపీకి త‌ర‌లించారు. ఈరోజు ఉద‌యం నెల్లూరు నుంచి ఉద‌య‌గిరి వ‌ర‌కు అంతిమ‌యాత్ర‌ను నిర్వ‌హిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

మైథలాజికల్ జానర్‌లో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!!

నాగ చైతన్య- శోభిత‌లపై ట్రోల్స్.. ఈ మాట సమంత ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments