చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన, బాధితులకు పరామర్శ

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:11 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తీవ్ర నష్టం చవిచూసాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబరు 2,3 తేదీల్లో ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 
డిసెంబరు 2న రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాలను పరిశీలిస్తారు. బాధితులను పరామర్శిస్తారు.

 
మరుసటి రోజు ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నెల్లూరులో భారీ వర్షానికి జాతీయ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సమర్పించే నివేదికలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments