Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు-నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన, బాధితులకు పరామర్శ

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (11:11 IST)
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు తీవ్ర నష్టం చవిచూసాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబరు 2,3 తేదీల్లో ఈ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.

 
డిసెంబరు 2న రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం 3.30 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నష్టాలను పరిశీలిస్తారు. బాధితులను పరామర్శిస్తారు.

 
మరుసటి రోజు ఉదయం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. నెల్లూరులో భారీ వర్షానికి జాతీయ రహదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అధికారులు సమర్పించే నివేదికలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments