జగన్ ప్రజా నాయకుడు... రియల్ హీరో... 'బాహుబలి' పెదనాన్న పొగడ్తలు

Webdunia
శనివారం, 8 జూన్ 2019 (16:20 IST)
ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది మొదలు సీఎం జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న ఒక్కో అడుగు సంచలనాత్మకంగానే వుంటుంది. అదేసమయంలో అందరూ హర్షించే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. తాజాగా ఆయన సామాజిక సమీకరణాలను బెరీజు వేసుకుంటూ మంత్రి పదవులను ఆయా వర్గాలకు కట్టబెట్టడంపై బాహుబలి పెదనాన్న, సీనియర్ నాయకుడు, నటుడు కృష్ణంరాజు పొగడ్తలు జల్లు కురిపించారు. 
 
మంత్రివర్గ విస్తరణలో జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సామాజిక విప్లవానికి నాంది అని, రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో జగన్ మంత్రి మండలిని ఏర్పాటు చేశారంటూ పొగడ్తల జల్లు కురిపించారు. ముఖ్యంగా ఏపీ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులను వరుసగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు కేటాయించడం జగన్ ఉన్నత నాయకత్వ లక్షణాలకు నిదర్శనమన్నారు. ఇంత చిన్న వయసులోనే పరిణతి కలిగిన నేతగా ఎదిగిన జగన్ మోహన్ రెడ్డి నిజమైన ప్రజా నాయకుడని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hebba Patel: మూఢనమ్మకాలను, దొంగ బాబాలను టార్గెట్ తో ఈషా ట్రైలర్‌

హీరో సుశాంత్‌తో మీనాక్షి చౌదరి రిలేషన్?

Suman: సినిమా వాళ్ళు ఏమైనా చెప్తే ప్రజలు వింటారు : సుమన్

అఖండ-2 మూవీ విడుదలపై సందిగ్ధత

ఎనిమిదేళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడిన మలయాళ స్టార్ హీరో దిలీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments