Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సీఎం జ‌గ‌న్... పులివెందుల‌లో స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (13:25 IST)
క‌డ‌ప జిల్లా పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో  ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి పాల్గొన్నారు. పులివెందుల భాకరాపురం సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.


త‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, భార్య భార‌తీల‌తో క‌లిసి క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో కేక్‌ కట్‌ చేశారు. ప్రత్యేక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం, చర్చి కాంపౌండ్‌లో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments