తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలకు రానున్న ఇద్దరు ముఖ్యమంత్రులు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:07 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలకు రానున్నారు. ఏపి సీఎం జగన్‌తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రానున్నారు.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు సియం జగన్ తిరుమలలో వుంటారు.
 
23వ తేదీ సాయంత్రం తిరుమలకు చేరుకుని గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు సియంలు పాల్గోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
అటు తరువాత కర్నాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సియంలు పాల్గొంటారు. తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్ జగన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments