Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుమలకు రానున్న ఇద్దరు ముఖ్యమంత్రులు

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (13:07 IST)
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు తిరుమలకు రానున్నారు. ఏపి సీఎం జగన్‌తో పాటు కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రానున్నారు.  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా రెండు రోజులు సియం జగన్ తిరుమలలో వుంటారు.
 
23వ తేదీ సాయంత్రం తిరుమలకు చేరుకుని గరుడ సేవ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 24వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుని, దర్శనాంతరం నాదనీరాజనం మండపంలో నిర్వహిస్తూన్న సుందరకాండ పారాయణంలో ఇద్దరు సియంలు పాల్గోనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
 
అటు తరువాత కర్నాటక అతిథి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు సియంలు పాల్గొంటారు. తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు వైఎస్ జగన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments