తితిదే ఈఓకు చేతులు జోడించి దణ్ణం పెట్టిన సీఎం...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (14:29 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదటిసారి ఒక ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఐఎఎస్‌‍ అధికారికి. అలా ఇలా కాదు దేశ ప్రథమ పౌరుడికి ఎలాగైతే దణ్ణం పెడతారో.. అలాగే చంద్రబాబు ఆ ఐఎఎస్‌కు దణ్ణం పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సామాజిక మాథ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
 
తిరుపతి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతిని తిరుమలలో బస చేసినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్, టిటిడి ఈఓతో పాటు పలువురు మంత్రులు, అధికారులు వెళ్ళారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులందరూ ఒకే గదిలో ఉన్నారు. ఆ గదిలోకి టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ లోపలికి వస్తుండగా చంద్రబాబునాయుడు రెండు చేతులు జోడించి నమస్కరించారు. 
 
ఈఓ మాత్రం వికటాట్టహాసంతో చంద్రబాబు నాయుడును పలుకరించి ఆ తర్వాత అక్కడ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఒక ముఖ్యమంత్రి  ఐఎఎస్‌కు నమస్కరిస్తే ఆయన కనీసం తిరిగి నమస్కరించకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments