Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ1గా చంద్రబాబు - ఏ2గా నారాయణ.. ఆర్కే ఫిర్యాదుతో కేసు నమోదు

Webdunia
మంగళవారం, 10 మే 2022 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై పగ తీర్చుకునేందుకే అధిక సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. రాజధాని అమరావతి కోసం సేకరించిన భూముల సేకరణ (ల్యాండ్ పూలింగ్)లో ఎలాంటి అవినీతి జరగలేదని, ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ సాక్షాత్ హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ తీర్పును ఏపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. 
 
ఈ క్రమంలో అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అవినీతి జరిగిందంటూ గుంటూరు జిల్లా మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణ పేర్లను చేర్చారు. 
 
అలాగే, ఏ3గా లింగమనేని రమేశ్, ఏ4గా లింగమనేని శేఖర్, ఏ5గా అంజనీ కుమార్, ఏ6గా హెరిటేజ్ ఫుడ్స్‌ను పేర్కొన్నారు. మొత్తం 14 పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 2014-19 మధ్యకాలంలో చేపట్టిన భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆర్కే చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments