Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనికిమాలిన దద్దమ్మల్లారా!.. బట్టలిప్పి కొట్టిస్తాను.. చంద్రబాబు వార్నింగ్

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2022 (20:17 IST)
వైకాపా నేతలపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ గూండాలు ఒకటే గుర్తుపెట్టుకోండి.. బట్టలిప్పి కొట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు. మర్యాదకు మర్యాద.. దెబ్బకు దెబ్బ.. ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలైనా ఇస్తానని ధ్వజమెత్తారు. 
 
23 బాంబులకే భయపడేది లేదని.. తనపై దాడి చేయాలనుకుంటున్నారని.. తమ కార్యకర్తలకు తాను కనుసైగ చేస్తే చిత్తు చిత్తు అవుతారని హెచ్చరించారు. పోలీసులు ఎవరికి కాపలా కాస్తున్నారని మండిపడ్డారు. కబ్జాదారులకు కాపలా కాస్తారా, రౌడీలకు అండగా ఉంటారా? అంటూ ప్రశ్నించారు. 
 
"తమ్ముళ్లూ... నన్ను రెచ్చగొడుతున్నాడు... నన్ను రెచ్చగొట్టినవాడి పతనం ఖాయం.. నేను ఎవరికీ భయపడను.." అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
 
జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు ఎవరేం చేశారో చర్చించడానికి తాను సిద్ధమని అన్నారు. ఎవడ్రా రాయలసీమ ద్రోహి... పనికిమాలిన దద్దమ్మల్లారా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే రాయలసీమ ద్రోహి అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments