ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్???

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (20:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. పైగా, ఈ ఇద్దరు నేతలు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. ఇపుడు ఈ రెండు మంత్రివర్గ పోస్టులను భర్తీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా, సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ కారణాలతోనే ఆయనుకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments