Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్???

Webdunia
సోమవారం, 22 జూన్ 2020 (20:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. పైగా, ఈ ఇద్దరు నేతలు బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. ఇపుడు ఈ రెండు మంత్రివర్గ పోస్టులను భర్తీ చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈయన యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా, సీఎం జగన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడు. ఈ కారణాలతోనే ఆయనుకు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments