Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు మంత్రులు ఔట్? లోకేష్, అఖిలప్రియ మినిస్టర్స్... ఇంకా 9 మంది...

అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుత

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (21:30 IST)
అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. కాగా నారా లోకేష్, అఖిల ప్రియ పేర్లు కొత్త జాబితాలో ఖరారయ్యాయి. 
 
కొత్తగా ప్రమాణం చేసే మంత్రులు 9.22 నిమిషాలకు చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా 11 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments