Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురు మంత్రులు ఔట్? లోకేష్, అఖిలప్రియ మినిస్టర్స్... ఇంకా 9 మంది...

అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుత

Webdunia
శనివారం, 1 ఏప్రియల్ 2017 (21:30 IST)
అనుకున్నట్లే ఏపీలో ఐదుగురు మంత్రులపై వేటు పడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. కిమిడి మృణాలిని, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్లు వినబడుతున్నాయి. కాగా నారా లోకేష్, అఖిల ప్రియ పేర్లు కొత్త జాబితాలో ఖరారయ్యాయి. 
 
కొత్తగా ప్రమాణం చేసే మంత్రులు 9.22 నిమిషాలకు చేయనున్నారు. వెలగపూడి సచివాలయానికి సమీపంలో ఈ కార్యక్రమం జరుపనున్నారు. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా 11 మందిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం
Show comments