ఏ మంత్రైనా అలా చేశారని తేలితే ఆ క్షణమే పీకేస్తా, సీఎం జగన్ వార్నింగ్... కేబినెట్ కీలక నిర్ణయాలు

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (22:18 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు ప్రకటించారు. మంత్రులతో చర్చించి కీలక నిర్ణయాలపై ఆమోదం తెలిపారు. వాటిలో కొన్ని...
 
1. నష్టాల ఊబిలో చిక్కుకుని కొట్టుకులాడుతున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్‌ నిర్ణయం
2. మంత్రులెవరైనా అవినీతికి పాల్పడితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్.
3. రెండున్నరేళ్లు మంత్రి పదవి గ్యారంటీ అనుకోవద్దంటూ హెచ్చరిక. 
4. జనవరి 26 నుంచి అమలులోకి అమ్మ ఒడి... పిల్లల్ని చదివించే ప్రతి తల్లికీ రూ.15వేలు చెక్కులు.
5. టీటీడీ పాలకమండలిని రద్దు చేసేందుకు చర్యలు. 
6. అక్టోబర్‌ 15 నుంచి రైతుభరోసా పథకం. ఈ పథకం కింద రైతులకు రూ.12,500
7. వైయస్ఆర్ భరోసా పేరుతో వడ్డీలేని రుణాలు.
8. మహిళలకు ఉగాది కానుక. గ్రామాల్లో అర్హత కలిగి ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఇళ్ల స్థలాలు.
9. అంగన్వాడీ వర్కర్ల వేతనం రూ.11,500కు పెంపు.
10. మధ్యాహ్న భోజనం కార్మికుల వేతనాలను రూ.3 వేలకు పెంపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika Mandanna: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి కురిసే వాన.. లిరికల్ సాంగ్ రిలీజ్

Rohit Nara:.నటి సిరి లెల్లాతో రోహిత్ నారా వివాహం హైదరాబాద్ లో జరిగింది

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments