Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ నేతృత్వంలో ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2020 (13:06 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, నగదు బదిలీ పథకం, వైస్సార్ ఆసరా, సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిప్ట్, గాలేరు నగిరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం వంటి వాటిపై చర్చించనున్నారు.
 
అలాగే గిరిజన ప్రాంతాలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అమలు, యూరేనియం ప్రభావిత ప్రాంతాలలో ఆయకట్టకు నీరందించే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నారు. కురుపాం ఇంజినీరింగ్ కాలేజీలకు పోస్టులు మంజూరుపై ఈ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.
 
అలాగే ఏపీ స్టేట్ డెవలెప్మెంట్ కార్పోరేషన్‌కు ఆమోద ముద్ర పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలను ఆకర్షించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే సమాచారం తెలుస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments