Webdunia - Bharat's app for daily news and videos

Install App

16న భేటీకానున్న ఏపీ మంత్రివర్గం - అదే ప్రధాన అజెండానా?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (15:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16వ తేదీన జరుగనుంది. ఈ భేటీ 16వ తేదీ గురువారం ఉదయం 11 గంటలు జరుగనుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయం‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. 
 
ఇందులో ప్రధానంగా శాసనసభ వర్షాకాల సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమావేశంలో కరోనా పరిస్థితి అలాగే సిఎం జగన్ ఢిల్లీ పర్యటన, అలాగే జలవనరుల అంశాల గురించి చర్చిస్తారు.
 
ముఖ్యంగా, ఫీజు రియంబర్స్‌మెంట్‌, అమ్మ ఒడి పథకం నిధులు జమపై ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో దాని గురించి కూడా చర్చించే అవకాశంవుంది. అలాగే సింహాచలం భూముల విషయంలో సిబిఐ విచారణకు ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉందని తెలుస్తుంది. 
 
అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి. ఈ రోడ్ల దుస్థితిపై విపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్ల పరిస్థితి, మరమ్మతుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments