Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ... క‌బ‌డ్డీ ఆడుతూ...కుప్ప‌కూలి!

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:35 IST)
ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మ‌నేని సీతారామ్ పాపం క‌బ‌డ్డీ ఆడుతూ కుప్ప‌కూలిపోయారు. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కబడ్డీ ఆడుతూ స్పీకర్ తమ్మినేని అదుపుతప్పి కింద పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో సీఎం కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అనంతరం తమ్మినేని కబడ్డీ ఆడారు.


ఈ క్రమంలోనే ఆయన అదుపుతప్పి కింద పడిపోయారు. కూత‌కు వెళ్ళిన ఆయ‌న ఒక్కొక్క ఆట‌డ‌గాడిని ట‌చ్ చేసే ప్ర‌య‌త్నంలో వేగంగా వెన‌కు తిరిగి వెళుతూ, అదుపు త‌ప్పి ఒక్క‌సారిగా కుప్ప‌కూలి ప‌డిపోయారు. ఈ హ‌ఠాత్ప‌రిణామానికి కంగారుప‌డిన అధికారులు చివ‌రికి తేరుకుని, తమ్మినేనిని పైకి లేపి సపర్యలు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments