Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా అంటే కొత్త అర్థం చెప్పిన బీజేపీ నేత జీవీఎల్

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:32 IST)
ఏపీలోని అధికార వైకాపాకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కొత్త అర్థం చెప్పారు. వైకాపా అంటే "యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ" కాదని "ఏమీ చేతకాని ప్రభుత్వం" అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైన పరిశోధన చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టిందని జీవీఎల్ ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర పథకాలు అమలు చేయాల్సివస్తే కేంద్ర రాష్ట్రాలు రెండూ నిధులు విడుదల చేయాల్సివుంటుందన్నారు. కానీ, కేంద్రం నిధులను విడుదల చేసినప్పటికీ రాష్ట్రం నుంచి పైసా విడుదల కావడం లేదన్నారు. దాంతో కేంద్రం నిధులు కూడా ఆగిపోయాయని, వైకాపా అసమర్థతతో అభివృద్ధికి ఏపీ ఆమడదూరంలో నిలిచిందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments