Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో పులస చేపల ప్రవాహం - మళ్లీ దొరికింది.. ధర రూ.23 వేలు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (08:42 IST)
ఇటీవలికాలంలో గోదావరి నదిలో పులస చేపల ప్రవాహం అధికంగా కనిపిస్తుంది. దీంతో ఈ చేపలను పట్టుకునేందుకు జాలర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఓ పులస చేప లభించింది. దీని ధర రూ.23 వేల పలికింది. 
 
గత వారం యానాం మార్కెట్‌లో గత వారం రెండు కేజీల బరువురున్న పులస చేప రూ.19 వేలకు పార్వతి అనే మహిళ కొనుగోలు చేసి దాన్ని మరో వెయ్యి లాభంతో రూ.20 వేలకు విక్రయించింది. ఈ చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తిని దానిని రూ.20 వేలకు అమ్మేశారు. తాజాగా బరువున్న చేపకు అంతకుమించిన ధర పలికింది. 
 
ఓ జాలరికి చెందిన చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను ఆదివారం సాయంత్రం స్థానిక రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలి టి కొత్తపల్లి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments