Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరిలో పులస చేపల ప్రవాహం - మళ్లీ దొరికింది.. ధర రూ.23 వేలు

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (08:42 IST)
ఇటీవలికాలంలో గోదావరి నదిలో పులస చేపల ప్రవాహం అధికంగా కనిపిస్తుంది. దీంతో ఈ చేపలను పట్టుకునేందుకు జాలర్లు పోటీపడుతున్నారు. తాజాగా ఓ పులస చేప లభించింది. దీని ధర రూ.23 వేల పలికింది. 
 
గత వారం యానాం మార్కెట్‌లో గత వారం రెండు కేజీల బరువురున్న పులస చేప రూ.19 వేలకు పార్వతి అనే మహిళ కొనుగోలు చేసి దాన్ని మరో వెయ్యి లాభంతో రూ.20 వేలకు విక్రయించింది. ఈ చేపను భైరవపాలెంకు చెందిన వ్యక్తిని దానిని రూ.20 వేలకు అమ్మేశారు. తాజాగా బరువున్న చేపకు అంతకుమించిన ధర పలికింది. 
 
ఓ జాలరికి చెందిన చిక్కిన రెండు కిలోల బరువున్న పులసను ఆదివారం సాయంత్రం స్థానిక రాజీవ్ బీచ్‌లోని వేలం కేంద్రం వద్ద వేలం వేశారు. పొన్నమండ రత్నం అనే మహిళ దానిని రూ.22 వేలకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత దానిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలి టి కొత్తపల్లి చెందిన వెంకటేశ్వర్లు రూ.23 వేలకు కొనుగోలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments