Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మరో యూటర్న్ : శాసనమండలి రద్దు నిర్ణయ వెనక్కి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 
 
గతంలో శాసనమండలి రద్దు తీర్మానానికి 132 మంది వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరుకాక పోవడంతో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆ రోజున శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 
 
అయితే, ఈ తీర్మానాన్ని ఉపసహంరించుకుంటూ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, మరోమారు సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments