Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ మరో యూటర్న్ : శాసనమండలి రద్దు నిర్ణయ వెనక్కి?

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో యూటర్న్ తీసుకుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. 
 
గతంలో శాసనమండలి రద్దు తీర్మానానికి 132 మంది వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగుదేశం పార్టీ హాజరుకాక పోవడంతో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. దీంతో ఆ రోజున శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించారు. 
 
అయితే, ఈ తీర్మానాన్ని ఉపసహంరించుకుంటూ మంగళవారం ఏపీ ప్రభుత్వం మరో తీర్మానం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే, మరోమారు సమగ్రంగా మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments