Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా నెగటివ్

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆయనకు నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం వరకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ విజయ వాడ చేరు కోన్నారని ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  
 
కాగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందారు. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. 
 
అలాగే ఆయనకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దీంతో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం వరకు రాజ్ భవన్‌కు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments