Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా నెగటివ్

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (10:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఆయనకు నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం వరకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ విజయ వాడ చేరు కోన్నారని ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.  
 
కాగా గత కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రి కి తరలించారు. అక్కడ చికిత్స పొందారు. ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. 
 
అలాగే ఆయనకు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. దీంతో ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో ఆయన బుధవారం మధ్యాహ్నం వరకు రాజ్ భవన్‌కు చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments