Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యవసాయాభివృద్దితో మరో హరిత విప్లవం: మంత్రి కన్నబాబు

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:40 IST)
సీఎం జగన్ అమలు చేస్తున్న వ్యవసాయ, అనుబంధ రంగాల సంక్షేమ పధకాలతో మరో హరిత విప్లవం మొదలైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి  రైతుల అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి రైతులకు రెట్టింపు ఆదాయం కలిగేలా మరో వైపు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
గత రెండు సంవత్సరాలలో రైతుల కోసం సుమారు 83వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ఆయన తెలిపారు .
 
రైతుల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో  సుమారు 10800 RBKలు పనిచేస్తున్నాయని , వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు .ఈ నూతన ఉత్పాదన నానో యూరియాను కూడా RBKల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొనివెళ్లి తగు పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments