Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్, ఆయనొస్తున్నారా... భలేగా చేయిస్తారు

ఐవీఆర్
సోమవారం, 8 సెప్టెంబరు 2025 (16:14 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనిల్ కుమార్ తితిదే ఈవోగా పని చేసారు. ఆ సమయంలో భక్తుల సౌకర్యాల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తూ వుండేవారు. మళ్లీ మరోసారి ఆయన తితిదే ఈవోగా నియమించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

Shiva Kandukuri: చాయ్ వాలా మొదటి సింగిల్ సఖిరే లిరికల్ విడుదలైంది

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments