Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం - ఏపీలో సమ్మెలోకి దిగిన అంగన్‌వాడీలు

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:15 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు సమ్మెకు దిగారు. ఏపీ సర్కారుతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు ఈ చర్యకు పూనుకున్నారు. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల ఆందోళనతో ఉద్రిక్తతనెలకొంది. వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేశారు. 
 
మంగళవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ మేరకు అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన మూడు సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. 
 
ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేస్తున్నట్టు వర్కర్లు, అంగన్‌ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని వారు ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళనకు టీడీపీతో పాటు జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments