Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం - ఏపీలో సమ్మెలోకి దిగిన అంగన్‌వాడీలు

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (12:15 IST)
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్ వాడీలు సమ్మెకు దిగారు. ఏపీ సర్కారుతో జరిపిన చర్చలు విఫలం కావడంతో వారు ఈ చర్యకు పూనుకున్నారు. దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్ల ఆందోళనతో ఉద్రిక్తతనెలకొంది. వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేశారు. 
 
మంగళవారం నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్నారు. ఈ మేరకు అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంబంధించిన మూడు సంఘాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. 
 
ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యుటి కోసం డిమాండ్ చేస్తున్నట్టు వర్కర్లు, అంగన్‌ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని వారు ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళనకు టీడీపీతో పాటు జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లావణ్యతో సహజీవనం చేసిన మాట వాస్తమే.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వలేదు : హీరో రాజ్ తరుణ్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments