Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి భోజనం వికటించడంతో అస్వస్థతకు గురైన 20మంది

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (21:34 IST)
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పెళ్లి భోజనం వికటించడంతో దాదాపు 20 మందికి అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామంలో పెళ్లికి  వచ్చిన అతిథులు కలుషితాహారం తినడం వల్ల 20 మంది అతిథులకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. 
 
అలాగే వెలుగోడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను జిల్లా హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments