Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. బాలికలదే పైచేయి

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (21:00 IST)
తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తాజాగా విడుదలైన పాలిసెట్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. 
 
ఈ ఫలితాల్లో 82.7 శాతం ఉత్తీర్ణులయ్యారు. పాలిసెట్ ఫలితాల్లో సూర్యాపేటకు చెందిన సురభి శరణ్య ఫస్ట్ ర్యాంక్ సాధించగా.. సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బు రెండవ ర్యాంక్ సాధించాడు.
 
ఇకపోతే... మే 17న నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మొత్తం 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 54,700 మంది అబ్బాయిలు, 43, 573 మంది అమ్మాయిలు వున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments