Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఆర్సీ నివేదిక ఇవ్వకున్నా ఇబ్బంది లేద‌ని...నేనెపుడ‌న్నా?

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:43 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉద్యోగుల పి.ఆర్.సి. నివేదిక చుట్టూ ఇపుడు ఉద్యోగ సంఘాల రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. చివ‌రికి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు కె  వెంకటరామిరెడ్డి ఆంధ్రజ్యోతి దిన‌ప‌త్రిక‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను అనిన మాటల‌ను తాను అన్న‌ట్లు ఆ ప‌త్రిక ప్ర‌చురించ‌డం అన్యాయ‌మ‌ని చెప్పారు.
 
 
ఆంధ్రజ్యోతి దినపత్రికలో "పీఆర్సీ నివేదిక ఇవ్వకున్న ఇబ్బంది లేదు" అనే శీర్షికతో నా గురించి ప్రచురించిన కథనం అవాస్తవం. నేను చెప్పని  మాటలను చెప్పినట్లుగా ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టకుండా  పి.ఆర్.సి. అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి కచ్చితంగా పి.ఆర్.సి. నివేదిక బయట పెట్టాల్సిందే అని మేము మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ వాస్తవాన్ని గమనించకుండా ఆంధ్రజ్యోతి పత్రిక ఈ అసత్య  కథనాన్ని ప్రచురించడం బాధాకరం.   ఆంధ్రజ్యోతి పత్రిక ఈ విషయాన్ని  తన రేపటి సంచికలో ప్రముఖంగా ప్రచురించడంతో పాటు  పశ్చాత్తాపం వ్యక్తపరచవలసిందిగా కోరుతున్నామ‌ని కె  వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments