Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో టెన్త్ - ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (13:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణా షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కలిసి ఈ షెడ్యూల్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలను మే నెల 2వ తేదీ నుంచి 13 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. 
 
అయితే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని.. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి పరీక్షలు జరిగేలా చర్యలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిట్మెంట్ ఇస్తే ఓ రేటు.. ఇవ్వకపోతే మరో రెన్యురేషనా? ఘాటుగా రిప్లై ఇచ్చిన అనన్య నాగళ్ల (Video)

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా చేయాల్సినవి ఏమిటి?

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments