Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పాడ సముద్ర తీరంలో బంగారం.. జల్లెడ పడుతున్న స్థానికులు

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (19:32 IST)
Uppada
ఏపీ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం వేట కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో బంగారం కోసం జల్లెడ పడుతున్నారు స్థానిక మత్స్యకారులు. బంగారం కోసం వెతుకుతున్న స్థానికులకు ఇప్పటికే రూపులు, చెవి దిద్దులు, ఉంగరాలు, బంగారు రేణువులతో  పాటు వెండి వస్తువులు కూడా దొరికాయని చెప్తున్నారు. 
 
బుధవారం రోజు కొందరికి బంగారు నగలు కూడా దొరికాయి. గతంలోని రాజుల కోటలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుఫాను సమయంలో బయటపడుతున్నట్లు మత్స్యకారులు చెప్తున్నారు. ఇక, వరుసగా రెండు తుఫాన్ల కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments