Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (10:22 IST)
ప్రతిభ గల పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీ లక్ష్మీ గణపతి సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు అందరికీ ఆదర్శమని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 
 
సోమవారంవారం శ్రీ  విగ్నేశ్వర దేవస్థానం, శ్రీ లక్ష్మీ గణపతి సేవాసమితి భవానిపురం వారి ఆధ్వర్యంలో స్వాతి థియేటర్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మండపంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థల సేవలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిభ గల పేద విద్యార్థులను బంగారు బాట కోసం స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను  మంత్రి అభినందించారు. 
 
ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి సేవాసమితి అధ్యక్షులు వెలంపల్లి సూర్యనారాయణ గారు, బచ్చు కోటేశ్వరరావు, గోపిశెట్టి మల్లయ్య, సాదు సత్యనారాయణ, నాళం చలపతిరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments