Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నాలుగేళ్ళలో ఒక్క మద్యం షాపు ఉండదు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:40 IST)
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక షాపులను రద్దు చేసింది. తాజాగా మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే గత యేడాది కాలంలో ఇప్పటివరకు 33 శాతం మేరకు మద్యం షాపులు తొలగించనట్టయింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తోంది. వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేశారు. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, యేడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, మందుబాబులను మద్యానికి దూరం చేయడానికి వీలుగా ఇటీవల ఏకంగా 75 శాతం మేరకు మద్యం ధరలు పెంచిన విషయం తెల్సిందే. అయినప్పటికీ.. ఏపీలో మద్యం విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments