Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో వంట గ్యాస్ మంటలు... ఒక్కసారిగా పెరిగిన ధరలు

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:32 IST)
దేశంలో వంట గ్యాస్ మంటలు చెలరేగాయి. గత కొన్ని నెలలపాటు క్రమంగా తగ్గుతూ వచ్చిన వంట గ్యాస్ ధరలు జూన్ ఒకటో తేదీన ఒక్కసారిగా పెరిగాయి. ఈ పెరుగుదల కనిష్టంగా రూ.11.50గాను, గరిష్టంగా రూ.37 వరకు ఉంది. 
 
జాన్ నెల ధరల మేరకు సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరుపై సోమవారం మెట్రో నగరాల్లో రూ.37 వరకు ధర పెరిగింది. ఈ పెరిగిన ధరలు జూన్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో రూ.11.50 పెరిగినట్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) పేర్కొంది. కోల్‌కతాలో రూ.31.50, ముంబైలో రూ.11.50, చెన్నైలో రూ.37 పెరిగింది.
 
14.2 కేజీల సబ్సిడీ ఎల్‌పీజీ సిలెండరు ధర ఢిల్లీలో మే 31వ తేదీ నాటికి ధర రూ.581.50 ఉండగా, జూన్ ఒకటో తేదీన ధర రూ.593కి చేరింది. కోల్‌కతాలో ఆదివారం ధర రూ.584.50కి ఉండగా, ఇప్పుడు 616కి పెరిగింది. ముంబైలో మే 31 వరకు 579 రూపాయలు ఉండగా, 590.50కి చేరింది. అలాగే, చెన్నైలో ఆదివారం ధరం రూ.569.50 ఉండగా, ఇప్పుడు 606.50కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments